పోలవరం ఇసుక రీచ్లో ఎస్ఈబీ తనిఖీలు
ABN , First Publish Date - 2021-04-19T13:30:17+05:30 IST
ప్రకాశం: తాళ్లూరు మండలం పోలవరం ఇసుక రీచ్లో ఎస్ఈబీ తనిఖీలు నిర్వహించింది.
ప్రకాశం: తాళ్లూరు మండలం పోలవరం ఇసుక రీచ్లో ఎస్ఈబీ తనిఖీలు నిర్వహించింది. పోలవరం రీచ్ నుంచి భారీ ఎత్తున అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఎస్ఈబీ అధికారులు.. ఏడు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. ఇసుక తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు.