ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దుపై హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్
ABN , First Publish Date - 2021-06-24T02:09:09+05:30 IST
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో
అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్లో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.