40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-10-18T05:37:51+05:30 IST
వాహనంలో తరలిస్తున్న 40క్వింటాళ్ల పీడీ ఎస్ బియ్యాన్ని మండలంలోని దిర్శించర్ల గ్రామం వద్ద పోలీసులు ఆదివారం పట్టుకున్నట్లు ఎస్ఐ విజయ్ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకా రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గురజాల మం డలం అంబాపురం గ్రామానికి చెందిన ముర్తాల సుబ్బారెడ్డి గ్రామంలో బియ్యం కొనుగోలు చేసి వాటిని ఆంధ్రాకు తరలిస్తుండగా మండలంలోని ద
నేరేడుచర్ల, అక్టోబరు 17: వాహనంలో తరలిస్తున్న 40క్వింటాళ్ల పీడీ ఎస్ బియ్యాన్ని మండలంలోని దిర్శించర్ల గ్రామం వద్ద పోలీసులు ఆదివారం పట్టుకున్నట్లు ఎస్ఐ విజయ్ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకా రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గురజాల మం డలం అంబాపురం గ్రామానికి చెందిన ముర్తాల సుబ్బారెడ్డి గ్రామంలో బియ్యం కొనుగోలు చేసి వాటిని ఆంధ్రాకు తరలిస్తుండగా మండలంలోని దర్శించర్ల వద్ద పోలీసులు పట్టుకు న్నారు. కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.