శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-11-30T23:55:47+05:30 IST

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న 472.8 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. గౌహతి నుంచి వచ్చిన ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని సీజ్ చేశారు. సీజ్‌ చేసిన బంగారం విలువ రూ.23.33 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.



Updated Date - 2021-11-30T23:55:47+05:30 IST