ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-22T06:48:23+05:30 IST

నేరేడుచర్లలో ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

నేరేడుచర్ల, జనవరి 21: నేరేడుచర్లలో ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్‌ మండలం సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన జనార్దనాచారి నేరేడుచర్ల మండలం ఫత్తేపురం నుంచి మిర్యాలగూడకు అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, నేరేడు చర్లలో పోలీసులు శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తూ పట్టుకున్నారు. బియ్యాన్ని సీజ్‌ చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపార

Updated Date - 2022-01-22T06:48:23+05:30 IST