ఆరు ఇసుక వాహనాల పట్టివేత

ABN , First Publish Date - 2021-03-07T04:03:40+05:30 IST

అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను టాస్క్‌ఫోర్స్‌ టీం దాడులు చేసి మక్తల్‌ శివారులో పట్టుకున్నారు.

ఆరు ఇసుక వాహనాల పట్టివేత

నారాయణపేట క్రైం/ మరికల్‌, మార్చి 6 : అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను టాస్క్‌ఫోర్స్‌ టీం దాడులు చేసి మక్తల్‌ శివారులో పట్టుకున్నారు. షాద్‌న గర్‌కు చెందిన వెంకటేష్‌, అడ్డాకులకు చెందిన వెంకటయ్యలు గుర్లపల్లి నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలిస్తుంటే దాడు లు చేసి పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. 

మరికల్‌ మండలం పూసల్‌పహాడ్‌ గ్రామంలో 4ఇసుక ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుండగా పోలీస్‌ అఽఽధికారులు శనివారం పట్టుకున్నారు. ట్రాక్టర్ల యజమానులపై కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ నాసర్‌ తెలిపారు.

Updated Date - 2021-03-07T04:03:40+05:30 IST