తెలంగాణ మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-09-02T01:36:11+05:30 IST

అనుమతి లేకుండా నిలువ ఉంచిన మద్యాన్ని పోలీసులు

తెలంగాణ మద్యం పట్టివేత

పశ్చిమ గోదావరి: అనుమతి లేకుండా నిలువ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో బుట్టాయిగూడెం మండలంలోని బొత్తప్పగూడెం గ్రామంలో ఓ ఇంటిలో సెబ్ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా తెలంగాణ మద్యం సీసాలను కలిగివున్న నామాల రామకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 393 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అమ్మిన ఇద్దరు వ్యక్తులపై కేస్ నమోదు చేసారు. 

Updated Date - 2021-09-02T01:36:11+05:30 IST