ఏడు జిల్లాల్లో Covid కేసులు నిల్
ABN , First Publish Date - 2022-02-27T17:47:46+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. ఏడు జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా న మోదు కాలేదు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 514 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 345 మందికి వైరస్ ప్రబలింది.
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. ఏడు జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా న మోదు కాలేదు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 514 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 345 మందికి వైరస్ ప్రబలింది. 15 జిల్లాల్లో పదిలోపు బాధితులు, ఏడు జిల్లాల్లో 20లోపు బాధితులు నమోదయ్యారు. 1073 మంది కోలుకోగా 19 మంది మృతి చెందారు. వీరిలో 13మంది బెంగళూరు వాసులు కాగా బళ్లారిలో న లుగురు ఉన్నారు. ధార్వా డ, ఉడుపిలలో ఒక్కొక్కరు ఉన్నారు. 26 జిల్లాల్లో మృతులు నమోదు కాలేదు. 30 జిల్లాల్లో 6940 మంది చికిత్సలు పొందుతున్నారు.