టీటీడీలో పలువురు డిప్యూటీ ఈవోలు బదిలీ

ABN , First Publish Date - 2021-07-01T03:45:50+05:30 IST

టీటీడీలో పలువురు డిప్యూటీ ఈవోలను ఉన్నతాధికారులు బదిలీ

టీటీడీలో పలువురు డిప్యూటీ ఈవోలు బదిలీ

తిరుమల: టీటీడీలో పలువురు డిప్యూటీ ఈవోలను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా రమేష్ బాబును నియమించారు. అన్నదానం డిప్యూటీ ఈవోగా హరింద్రనాధ్ ను నియమించారు. డోనర్ సెల్ డిప్యూటీ ఈవోగా పద్మావతికి బాధ్యతలు అప్పగించారు. తిరుపతిలోను పలువురు డిప్యూటీ ఈవోలకు స్థానచలనం కలిగించారు. 

Updated Date - 2021-07-01T03:45:50+05:30 IST