మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు: షర్మిల

ABN , First Publish Date - 2022-04-10T19:06:46+05:30 IST

మిల్లర్లతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు: షర్మిల

మహబూబాబాద్: మిల్లర్లతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆదివారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రంపై నెపం వేస్తూ.. సిగ్గులేకుండా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వడ్లు కొనని సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు. 

Updated Date - 2022-04-10T19:06:46+05:30 IST