రేపు మెదక్‌ జిల్లాకు షర్మిల

ABN , First Publish Date - 2021-12-11T03:27:53+05:30 IST

వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల శనివారం

రేపు మెదక్‌ జిల్లాకు షర్మిల

మెదక్‌: వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల శనివారం మెదక్‌ జిల్లాలో పర్యటిస్తారు. హవేలీ ఘనపూర్‌ మండలంలోని భూపతిపూర్‌ గ్రామానికి షర్మిల వస్తున్నారు. రైతు కరణం రవి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. వరి సాగు వేయవద్దన్న ప్రభుత్వ ప్రకటనతో సీఎంకు లేఖ రాసి రైతు కరణం రవి ఆత్మహత్య చేసుకున్నాడు.  



Updated Date - 2021-12-11T03:27:53+05:30 IST