అక్టోబర్ 2 నుంచి తెరుచుకోనున్న శిల్పారామం..

ABN , First Publish Date - 2020-09-26T22:37:15+05:30 IST

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మూతపడినవన్నీ క్రమక్రమంగా తెరుచుకుంటున్నాయి.

అక్టోబర్ 2 నుంచి తెరుచుకోనున్న శిల్పారామం..

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మూతపడినవన్నీ క్రమక్రమంగా తెరుచుకుంటున్నాయి. అక్టోబర్ 2 నుంచి శిల్పారామం తెరుచుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శిల్పారామం తెరిచి ఉంటుంది. మాస్క్‌ ధరిస్తేనే శిల్పారామంలోకి ఎంట్రీ ఉంటుంది.



Updated Date - 2020-09-26T22:37:15+05:30 IST