సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2021-03-09T06:35:35+05:30 IST
వాటపాగు సచివాలయంలో హాజరుకాని సిబ్బందికి ఐటీడీఏ పీవో శ్రీధర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు.
పాలకొండ ఎంపీడీవోకు మెమో జారీచేసిన ఐటీడీఏ పీవో
పాలకొండ: వాటపాగు సచివాలయంలో హాజరుకాని సిబ్బందికి ఐటీడీఏ పీవో శ్రీధర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. సోమవారం వాటపాగు, వెలగవాడ సచివాల యాలను శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హాజరు రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సరైన పర్యవేక్షణలేదన్న కారణంతో పాలకొండ ఎంపీడీవోకు మెమో జారీచేసినట్టు పీవో తెలిపారు.