బాలుని ఏపీ ప్రభుత్వం అవమానించింది: సిరిపురపు శ్రీధర్

ABN , First Publish Date - 2020-09-26T20:15:47+05:30 IST

గుంటూరు: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంని ఏపీ ప్రభుత్వం దారుణంగా అవమానించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ పేర్కొన్నారు.

బాలుని ఏపీ ప్రభుత్వం అవమానించింది: సిరిపురపు శ్రీధర్

గుంటూరు: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంని ఏపీ ప్రభుత్వం దారుణంగా అవమానించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున కనీసం సంతాపం వ్యక్తం చేయలేదన్నారు. ప్రపంచ కీర్తి సాధించిన తెలుగు వారికి.. తెలుగు రాష్ట్రంలో గౌరవం దక్కలేదన్నారు. కేవలం బ్రాహ్మణులు కావడం వల్లే బాలును ఏపీ ప్రభుత్వం గుర్తించ లేదన్నారు.


Updated Date - 2020-09-26T20:15:47+05:30 IST