కృషి విజ్ఞాన కేంద్రానికి స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-07-28T04:50:31+05:30 IST

కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటు కోసం మంగళవారం జేసీ కిషోర్‌ కుమార్‌ స్థల పరిశీలన చేశారు. ఎస్‌ఎస్‌ఆర్‌ పేట సమీపంలో ఉన్న 101 సర్వే నెంబర్‌లో ఉన్న కొండ భూములను పరిశీలించారు.

కృషి విజ్ఞాన కేంద్రానికి స్థల పరిశీలన
స్థల పరిశీలన చేస్తున్న జేసీ తదితరులు

 గుర్ల: కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటు కోసం మంగళవారం జేసీ కిషోర్‌ కుమార్‌ స్థల పరిశీలన చేశారు. ఎస్‌ఎస్‌ఆర్‌ పేట సమీపంలో ఉన్న 101 సర్వే నెంబర్‌లో ఉన్న కొండ భూములను పరిశీలించారు. ఈ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని  జేసీ తెలిపారు.  ఇందుకు సుమారు 50 ఎకరాలు అవసరమని చెప్పారు.  తహసీల్దార్‌  లావణ్య,   వ్యవసాయ  శాస్త్రవేత్త లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు.

 

 

Updated Date - 2021-07-28T04:50:31+05:30 IST