ఆరు జిల్లాల్లోనే Covid ప్రభావం

ABN , First Publish Date - 2021-12-09T17:56:57+05:30 IST

రాష్ట్రంలో ఆరు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కనిపిస్తోంది. రాజధాని బెంగళూరుతోపాటు మైసూరు, దక్షిణకన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో కొంత పెరిగాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 399 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 238 మంది

ఆరు జిల్లాల్లోనే Covid ప్రభావం

బెంగళూరు: రాష్ట్రంలో ఆరు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కనిపిస్తోంది. రాజధాని బెంగళూరుతోపాటు మైసూరు, దక్షిణకన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో కొంత పెరిగాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 399 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 238 మంది కోలుకున్నారు. 9 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. 14 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతిచెందగా వీరిలో బెంగళూరులోనే ముగ్గురు కాగా మరో మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 7,255 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-12-09T17:56:57+05:30 IST