నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో అస్థి పంజరం లభ్యం
ABN , First Publish Date - 2021-07-25T05:42:28+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్టు 20 వరద గేట్ల వద్ద పోలీసులకు అస్థి పంజరం లభమైంది. 15 రోజుల క్రితమే మృతిచెంది ఉం డవచ్చని పోలీసులు తెలిపారు.
నిజాంసాగర్, జూలై 24: నిజాంసాగర్ ప్రాజెక్టు 20 వరద గేట్ల వద్ద పోలీసులకు అస్థి పంజరం లభమైంది. 15 రోజుల క్రితమే మృతిచెంది ఉం డవచ్చని పోలీసులు తెలిపారు. బాన్సువాడ ఏరియాస్పత్రి వైద్యులు అస్థి పంజరాన్ని పరీక్షించారు. ఎస్సై అహ్మద్ ఆధారాలను సేకరిస్తున్నారు.