కరోనాతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-02-28T05:37:12+05:30 IST

జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరు (53) శనివారం కరోనా వైరస్‌ బారీన పడి మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

కరోనాతో ఒకరి మృతి

ఆదిలాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 27: జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరు (53) శనివారం కరోనా వైరస్‌ బారీన పడి మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 48కి చేరింది. కాగా, శనివారం జరిపిన కొవిడ్‌-19 పరీక్షల్లో మరో 12 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయ్యింది.

Updated Date - 2021-02-28T05:37:12+05:30 IST