ఆర్కేపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-12-14T04:18:15+05:30 IST

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులను ఖండిస్తున్నామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మిత్రుడిని పలకరించేందుకు...

ఆర్కేపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం: సోమిరెడ్డి

నెల్లూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులను ఖండిస్తున్నామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మిత్రుడిని పలకరించేందుకు వెళ్లిన రాధాకృష్ణపై కేసు పెట్టడం జగన్‌రెడ్డి కక్ష సాధింపులకు పరాకాష్టన్నారు. లక్ష్మీనారాయణని పలకరించినా, రాజధాని రైతులను పలకరించినా, పరామర్శలకు వెళ్లినా క్రిమినల్ కేసులు పెట్టేస్తున్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-14T04:18:15+05:30 IST