సోనోవిజన్‌ మారుతీ కారు విజేత ఒంగోలు వాసి

ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST

సంక్రాంతి సందర్భంగా సోనోవిజన్‌ ప్రకటించిన ఖరీదైన కార్ల లక్కీ డ్రా కార్యక్రమం శనివారం జరిగింది. ఒంగోలువాసిని అదృష్టం వరించింది.

సోనోవిజన్‌ మారుతీ కారు విజేత ఒంగోలు వాసి
లక్కీడ్రా తీసిన నిర్వాహకులు

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 16 : సంక్రాంతి సందర్భంగా సోనోవిజన్‌ ప్రకటించిన ఖరీదైన కార్ల లక్కీ డ్రా కార్యక్రమం శనివారం జరిగింది. ఒంగోలువాసిని అదృష్టం వరించింది. నగరం లోని బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ ఎదురు ఉ న్న షోరూం వద్ద మారుతీ కారు, ఇతర బ హుమతులకు సంబంధించిన డ్రాను తీశారు. ఓ పోలీసు అధికారి, వందలాది మంది కొను గోలుదారుల సమక్షంలో విజేతలను ప్రకటిం చారు. నగరంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన కె. శ్యామ్‌కుమార్‌ మారుతీ కారును గెలుచు కున్నారు. ఒంగోలుకు చెందిన ఎం.సుధకు ఎల్‌ఈడీ టీవీ, సంతనూతలపాడుకు చెందిన ఎ.సుబ్బారావుకు రిఫ్రిజిరేటర్‌, ఒంగోలుకు చెందిన వి.వెంకటరామయ్యకు వాషింగ్‌ మిష న్‌ లభించాయి. ఈ సందర్భంగా సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ పి.భాస్కరమూర్తి మా ట్లాడుతూ తక్కువ ధరకు, నమ్మకైన సర్వీసు అందించే అతి పెద్ద ఎలక్ర్టానిక్‌ షోరూం తమ దేనన్నారు. అన్ని మోడల్స్‌పై 12/4 స్కీం, వ డ్డీలేని వాయిదాల సౌకర్యం ఉందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST