టీ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయిన సఫారీలు

ABN , First Publish Date - 2022-01-05T00:05:24+05:30 IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శార్దూల్ ఠాకూర్ బంతితో దుమ్ము రేపుతున్నాడు. అతడు సంధించే పదునైన

టీ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయిన సఫారీలు

జొహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శార్దూల్ ఠాకూర్ బంతితో దుమ్ము రేపుతున్నాడు. అతడు సంధించే పదునైన బంతులను ఎదుర్కోలేక ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆ జట్టు కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు శార్దూల్‌కు దక్కగా షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. జాన్సెన్ 2, కేశవ్ మహారాజ్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-01-05T00:05:24+05:30 IST