కోర్టులపై స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-09-23T17:00:33+05:30 IST

కోర్టులపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కోర్టులపై స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీకాకుళం: కోర్టులపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ వద్దని, ఎఫ్ఐఆర్ కూడా పత్రికలో వేయవద్దని చెబుతున్నారని అన్నారు. ఏదో ఒక రోజు ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తారని అన్నారు. జగన్ మౌనం వహించారని, మౌనం బద్దలైతే ప్రళయం తప్పదని అన్నారు. స్టేలపై ఉన్న చంద్రబాబును ఏ క్షణంలో మూసేస్తారో తెలియదని తమ్మినేని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే స్టేలు వెకేట్ చేయించుకోవాలని సూచించారు.

Updated Date - 2020-09-23T17:00:33+05:30 IST