అన్నదాన పథకానికి విరాళాలు
ABN , First Publish Date - 2021-01-16T05:58:11+05:30 IST
శ్రీశైలం దేవసాఽ్థనంలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద వితరణ పథకానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన సి. రామకృష్ణ అనే భక్తుడు రూ.1,00,116 విరాళాన్ని నగదు రూపంలో పర్యవేక్షకురాలు సాయికుమారికి అందజేశారు.
శ్రీశైలం, జనవరి 15: శ్రీశైలం దేవసాఽ్థనంలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద వితరణ పథకానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన సి. రామకృష్ణ అనే భక్తుడు రూ.1,00,116 విరాళాన్ని నగదు రూపంలో పర్యవేక్షకురాలు సాయికుమారికి అందజేశారు. అన్నదాన పఽథకానికి రూ. 1,08,000 విరాళం అందించారు. అలాగే హైదరాబాద్కు చెందిన నున్న వెంకట శ్రీనివాస మూర్తి అనే భక్తుడు రూ. 1,08,000 విరాళాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పీఆర్వో శ్రీనివాసరావుకు అందజేశారు. గో సంరక్షణ నిధికి హైదరాబాద్కు చెందిన నున్న వెంకట శ్రీనివాస మూర్తి అనే భక్తుడు రూ. 1,08,000 విరాళాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పర్యవేక్షకురాలు సాయికుమారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.