ఇంటర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య అత్యుత్తమ ప్రతిభ

ABN , First Publish Date - 2022-06-30T10:49:26+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. సీనియర్‌

ఇంటర్‌ ఫలితాల్లో  శ్రీచైతన్య అత్యుత్తమ ప్రతిభ

హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ విభాగంలో ముగ్గురు విద్యార్థులు 993 మార్కులు, 14 మంది 992, 49 మంది 990 మార్కులు సాధించారని ఆమె బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 467, బైపీసీలో 437 మార్కులతో అత్యుత్తుమ ప్రతిభ చాటారని పేర్కొన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆమె అభినందించారు. 

Updated Date - 2022-06-30T10:49:26+05:30 IST