శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2021-06-21T18:10:36+05:30 IST
జిల్లా కలక్టరేట్ వద్ద టీడీపీ నేతలు సోమవారం నిరసనకు దిగారు.
శ్రీకాకుళం: జిల్లా కలక్టరేట్ వద్ద టీడీపీ నేతలు సోమవారం నిరసనకు దిగారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టులను ఫ్రెంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని అన్నారు. ఈ నిరసనలో టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్, టీడీపీ జిల్లా నేతలు పాల్గొన్నారు.