Srikakulam: ఇద్దరు ఉపాధ్యాయులు సహా 9 మంది విద్యార్థులకు కరోనా
ABN , First Publish Date - 2021-12-11T19:33:03+05:30 IST
జిల్లాలోని రాజాం వరలక్ష్మి డీఏవీ పబ్లిక్ స్కూల్లో కరోనా కలకలం రేపుతోంది.
శ్రీకాకుళం: జిల్లాలోని రాజాం వరలక్ష్మి డీఏవీ పబ్లిక్ స్కూల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇద్దరు ఉపాధ్యాయులు సహా 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటి యాజమాన్యం పట్టించుకోని పరిస్థితి ఉంది. కనీస జాగ్రత్తలు కూడా లేకుండా డీఏవీ యాజమాన్యం స్కూల్ నడుపుతుండటంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.