శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-23T18:10:12+05:30 IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 31,609 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 31,609 క్యూసెక్కులుగా ఉంది.  6 గేట్లు, కాలువలు, మిషన్ భగీరథ ద్వారా  నీటి విడుదల  కొనసాగుతోంది.  ఔట్ ఫ్లో 31,609 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు,  90 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2020-10-23T18:10:12+05:30 IST