శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-27T16:50:47+05:30 IST

ప్రముఖ శివ క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భ్రమరాంబ మల్లికార్జున వారిని

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

Nandyala: ప్రముఖ శివ క్షేత్రం శ్రీశైలం మల్లన్న(Srisailam Mallikarjuna Swamy) ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భ్రమరాంబ మల్లికార్జున వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులతో మల్లన్న ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామి, అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-27T16:50:47+05:30 IST