Srisailamలో ఆర్టీసీ బస్సు - కారు ఢీ

ABN , First Publish Date - 2022-07-09T16:15:07+05:30 IST

శ్రీశైలం శిఖరం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.

Srisailamలో ఆర్టీసీ బస్సు - కారు ఢీ

నంద్యాల: శ్రీశైలం శిఖరం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు - కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినుకొండ నుండి శ్రీశైలం వస్తున్న కారు...  శ్రీశైలం నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-09T16:15:07+05:30 IST