శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-04T15:56:37+05:30 IST
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంభికామల్లికార్జునస్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి.
కర్నూలు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంభికామల్లికార్జునస్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయబద్ధంగా యాగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చక స్వాములు, వేదపండితులు, ఈవో రామరావు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటాన్ని దేవస్థానం ఆవిష్కరించనుంది.