శ్రీశైలంలో కళ్యాణకట్ట తాత్కాలిక మూసివేత
ABN , First Publish Date - 2021-05-11T14:49:01+05:30 IST
కరోనా ఎఫెక్ట్తో శ్రీశైలం దేవస్థానంలోని తలనీలాలు సమర్పించే కళ్యణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
కర్నూలు : కరోనా ఎఫెక్ట్తో శ్రీశైలం దేవస్థానంలోని తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. శ్రీశైలంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కల్యాణకట్ట సిబ్బంది విజ్ఞప్తి మేరకు కేశకండనశాల మూతపడింది. ఇప్పటికే కల్యాణకట్టలో పనిచేసే సిబ్బందిలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు.