సీఎం జగన్‌ను కలిసిన శ్రీశైలం దేవస్థానం ఈవో

ABN , First Publish Date - 2021-02-27T00:37:42+05:30 IST

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన శ్రీశైలం

సీఎం జగన్‌ను కలిసిన శ్రీశైలం దేవస్థానం  ఈవో

అమరావతి: తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు మర్యాదపూర్వకంగా కలిసారు. వచ్చే నెలలో జరిగి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఈవో కే.ఎస్‌.రామారావు ఆహ్వానించారు. మార్చి 4 నుంచి 14 వరకు  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 

Updated Date - 2021-02-27T00:37:42+05:30 IST