బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్పై రాళ్లదాడి
ABN , First Publish Date - 2022-08-22T03:39:57+05:30 IST
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది.
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన కాన్వాయ్లో లేరు. రాళ్లదాడిలో అనేక వాహనాల అద్దాలు పగిలాయి. ఘటన పాట్నాలోని సోహ్గీ వద్ద జరిగింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.