నిలిచిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్నల్స్‌

ABN , First Publish Date - 2021-12-06T05:15:36+05:30 IST

ఎర్రగొండపాలెంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్సేంజీ పరిధిలో శనివారం ఉదయం నుంచి సెల్‌టవర్ల నుంచి సిగ్నల్స్‌ నిలి చిపోయాయి.

నిలిచిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్నల్స్‌


అసౌకర్యానికి గురైన వినియోగదారులు

ఎర్రగొండపాలెం, డిసెంబరు 5 : ఎర్రగొండపాలెంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్సేంజీ పరిధిలో శనివారం ఉదయం నుంచి  సెల్‌టవర్ల నుంచి సిగ్నల్స్‌ నిలి చిపోయాయి. తిరిగి ఆదివారం సాయంత్రం 6 గంటలకు సిగ్నల్స్‌ వచ్చాయి. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆదివారం సాయంత్రం సిగ్నల్స్‌ రావడంతో కస్టమర్లు ఊపిరిపీల్చుకున్నారు. 


Updated Date - 2021-12-06T05:15:36+05:30 IST