గద్దగుంట వెంకటేశ్వర్లు
గుడ్లూరు, జూన్ 25: ఎస్టీయూ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా గద్దగుంట వెంకటేశ్వర్లును నియమించినట్లు ఆ సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు కందుల శ్రీనివాసులు, పీ మునుస్వామిలు శనివారం ఓ ప్రకటనలో తెలియచేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు సాగిస్తున్న వెంకటేశ్వర్లును ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం హర్షనీయమన్నారు.