పెన్నానదిలో విద్యార్థి గల్లంతు

ABN , First Publish Date - 2021-09-18T01:13:07+05:30 IST

జిల్లాలో ప్రవహిస్తున్న పెన్నానదిలో పడి ఓ విద్యార్థి

పెన్నానదిలో విద్యార్థి గల్లంతు

నెల్లూరు: జిల్లాలో ప్రవహిస్తున్న పెన్నానదిలో పడి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. పెన్నానదిలోకి ఈత కొట్టడానికి ముగ్గురు విద్యార్థులు వెళ్లారు. అయితే వారిలో సుభాని అనే విద్యార్థి గల్లంతయ్యాడు. సుభాని కోసం ఫైర్‌, పోలీసు సిబ్బంది గాలిస్తున్నారు. 


Updated Date - 2021-09-18T01:13:07+05:30 IST