కర్నూలు జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-03-08T01:45:10+05:30 IST

జిల్లాలో కరోనా కలకలం రేగింది. మహానంది మండలం తిమ్మాపురంలో పలువురికి కారోనా సోకింది. ఏపీ మోడల్ స్కూల్‌లో..

కర్నూలు జిల్లాలో కరోనా కలకలం

కర్నూలు: జిల్లాలో కరోనా కలకలం రేగింది. మహానంది మండలం తిమ్మాపురంలో పలువురికి కారోనా సోకింది. ఏపీ మోడల్ స్కూల్‌లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా నిర్ధారణ అయింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విద్యార్థులందరికీ హోంక్వారంటైన్‌కు తరలించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వ్యైదులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  

Updated Date - 2021-03-08T01:45:10+05:30 IST