ఏసీబీ వలలో సబ్ ఇంజనీర్

ABN , First Publish Date - 2021-10-31T01:19:06+05:30 IST

లంచం తీసుకుంటుండగా విద్యుత్ సబ్ ఇంజనీర్‌ను ఏసీబీ

ఏసీబీ వలలో సబ్ ఇంజనీర్

ఖమ్మం: లంచం తీసుకుంటుండగా విద్యుత్ సబ్ ఇంజనీర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో రూ.2వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సబ్ ఇంజనీర్  పట్టుబడ్డాడు. బచ్చొడు సెక్షన్ పరిధిలో టీఎస్‌ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజినీర్‌గా గోవర్ధన్  విధులు నిర్వహిస్తున్నాడు. ఓ వ్యక్తి నుంచి రూ.2వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 


Updated Date - 2021-10-31T01:19:06+05:30 IST