పోసానిపేటలో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-27T04:53:50+05:30 IST
మండలంలో పోసానిపేట గ్రామంలో చాకలి మహిపా ల్(45) మనస్థాపం చెంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
రామారెడ్డి, నవంబరు 26: మండలంలో పోసానిపేట గ్రామంలో చాకలి మహిపా ల్(45) మనస్థాపం చెంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భా ర్య అనారోగ్యంతో మరణించగా కుమారుడు సంతోష్ గుండెపోటుతో నెల క్రితం మర ణించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందాడు. ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.