AP News: సినీనటుడు బాలకృష్ణ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2022-08-30T00:45:38+05:30 IST
Amaravathi: సినీనటుడు బాలకృష్ణ (Balakrishna), ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకొని టికెట్ రేటు తగ్గించలేదని సినీ
Amaravathi: సినీనటుడు బాలకృష్ణ (Balakrishna), ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకొని టికెట్ రేటు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. జోక్యం చేసుకుని విచారణ చేపట్టిన కోర్టు.. పన్ను రాయితీ పొందిన డబ్బును రికవరీ (Recovery) చేయాలని సూచించింది. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి నిర్మాతలకు కూడా సుప్రీంకోర్టు (Supreme court) నోటీసులు పంపింది.