నేమకల్లు ఆంజనేయుడికి వెండి తమలపాకు హారం వితరణ
ABN , First Publish Date - 2021-07-25T06:20:08+05:30 IST
మండలంలోని నే మకల్లు గ్రామంలో వె లసిన ఆంజనేయస్వామికి కర్నూలుకు చెంది న నల్లబోతుల హనుమంతరావు శనివారం 2.35 కేజీల వెండి త మలపాకు హారాన్ని వి తరణ చేశారు.
బొమ్మనహాళ్, జూలై 24: మండలంలోని నే మకల్లు గ్రామంలో వె లసిన ఆంజనేయస్వామికి కర్నూలుకు చెంది న నల్లబోతుల హనుమంతరావు శనివారం 2.35 కేజీల వెండి త మలపాకు హారాన్ని వి తరణ చేశారు. స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు హనుమంతరావు, రవీంద్ర, నరేంద్రనాథ్, కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఆలయానికొచ్చారు. ఈఓ శ్రీనివాసులుకు తమలపాకు హారాన్ని అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ పరమేష్, మాజీ ధర్మకర్తలు వన్నూరుస్వామి, శాంతయ్య, అటెండర్ ఓబన్న పాల్గొన్నారు.