మహీ మొదలెట్టాడు..
ABN , First Publish Date - 2021-10-24T08:40:46+05:30 IST
టీ20 ప్రపంచక్పలో టీమిండియా మెంటార్గా సరికొత్త బాధ్యతలు చేపట్టిన మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ..
టీ20 ప్రపంచక్పలో టీమిండియా మెంటార్గా సరికొత్త బాధ్యతలు చేపట్టిన మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. పాక్తో మ్యాచ్కు ముందు జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసిన బీసీసీఐ... ‘నూతన త్రో డౌన్ స్పెషలిస్టు ధోనీని పరిచయం చేస్తున్నాం’ అని కామెంట్ చేసింది.