గణేష్ ఉత్సవాలపై తుది నిర్ణయం తీసుకుంటాం: తలసాని

ABN , First Publish Date - 2020-08-08T19:20:19+05:30 IST

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎప్పుడు గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

గణేష్ ఉత్సవాలపై తుది నిర్ణయం తీసుకుంటాం: తలసాని

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎప్పుడు గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే అనే అంశంపై చర్చించామన్నారు. మరోసారి సమావేశం అయ్యి ఉత్సవాలు ఎలా నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెట్టాలని ప్రభుత్వానికి లేదని తలసాని స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-08T19:20:19+05:30 IST