బీజేపీ నేతలు దద్దమ్మలు: మంత్రి తలసాని
ABN , First Publish Date - 2022-04-07T20:25:58+05:30 IST
బీజేపీ నేతలు దద్దమ్మలు: మంత్రి తలసాని
హైదరాబాద్: బీజేపీ నేతలు దద్దమ్మలని, గవర్నర్ను వివాదంలోకి లాగుతున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. ఎవరైనా రాజ్యాంగం పరిధిలో పని చేయాలని చెప్పారు. వడ్లను కొనే బాధ్యత కేంద్రానికి కాదా?, తెలంగాణ దేశంలో లేదా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు.