గ్రేటర్లో పట్టణ ప్రగతిని ప్రారంభించిన మంత్రి Talasani
ABN , First Publish Date - 2022-06-03T15:40:42+05:30 IST
గ్రేటర్ హైద్రాబాద్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani srinivas yadav) శుక్రవారం ఉదయం ప్రారంభించారు.
హైదరాబాద్: గ్రేటర్ హైద్రాబాద్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్లో పట్టణ ప్రగతిలో మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి బ్రోచర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.