కోటి తలంబ్రాల పంటకు విత్తనాల పూజ

ABN , First Publish Date - 2022-07-06T05:36:38+05:30 IST

తూర్పుగో దావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యా ణం అప్పారావు భక్త బృందం మం గళవారం భద్రాద్రి సీతారాముల కోటి తలంబ్రాల పంటకు వరి వి త్తనాలు పూజ నిర్వహించారు

కోటి తలంబ్రాల పంటకు విత్తనాల పూజ

భద్రాచలం, జూలై 5: తూర్పుగో దావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యా ణం అప్పారావు భక్త బృందం మం గళవారం భద్రాద్రి సీతారాముల కోటి తలంబ్రాల పంటకు వరి వి త్తనాలు పూజ నిర్వహించారు. కో రుకొండ నుంచి వరి విత్తనాలను వరి మొక్కలను తీసుకువచ్చి పూ జలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఈవో బి.శివాజీ చేతుల మీదుగా వరి మొక్కలను భక్త బాృందానికి అందించారు. ఆంధ్ర, తెలంగాణలో 400 వరి మొక్కలను అందించి పూల కుండీలలో వరి పండించి విత్తనాలు చల్లించి భద్రాద్రి రామ య్యకు తలంబ్రాలు అందిస్తామని అన్నారు. ఇదిలా ఉం డగా మంగళవారం సందర్భంగా రామాలయం ఆవరణలోని ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక  అభిషేకం నిర్వహించారు.

Updated Date - 2022-07-06T05:36:38+05:30 IST