టీడీపీ గెలిస్తే ప్రతి 6 నెలలకూ జాబ్‌ మేళా: అనిత

ABN , First Publish Date - 2021-03-06T09:23:54+05:30 IST

పురపాలిక ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్‌ మేళాలు పెడతామని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు

టీడీపీ గెలిస్తే ప్రతి 6 నెలలకూ జాబ్‌ మేళా: అనిత

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పురపాలిక ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్‌ మేళాలు పెడతామని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన చేశారు. ఉద్యోగాల కల్పనలో వైసీపీ విఫలమవుతోందన్నారు.  

Updated Date - 2021-03-06T09:23:54+05:30 IST