బాబా దర్గా దగ్ధంపై చంద్రబాబు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-18T03:19:55+05:30 IST

త్తూరు జిల్లాలో జిలాని బాబా దర్గా దగ్ధంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు

బాబా దర్గా దగ్ధంపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: చిత్తూరు జిల్లాలో జిలాని బాబా దర్గా దగ్ధంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవైపు 2 జిల్లాల్లో దేవుళ్ల రథాలకు నిప్పు, ఇప్పుడు ఇంకో జిల్లాలో దర్గాకు నిప్పు. రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగ్‌ల బరితెగింపునకు  నిదర్శనం. సీఎం జగన్ రెడ్డి, మంత్రుల అండ చూసుకునే రెచ్చిపోతున్న నేరగాళ్లు. దర్గాకు నిప్పు పెట్టిన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలి’ అని ఒక ప్రకటనలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-18T03:19:55+05:30 IST