‘జగ్గడు నలిగిపోతున్నాడు..నీ స్కెచ్ ఏమీ లేదు కదా విజయసాయి?

ABN , First Publish Date - 2021-01-25T18:05:28+05:30 IST

షర్మిల కొత్త పార్టీ పెడుతోందంటూ వస్తున్న వార్తలపై సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేత,మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా సెటైర్ విసిరారు.

‘జగ్గడు నలిగిపోతున్నాడు..నీ స్కెచ్ ఏమీ లేదు కదా విజయసాయి?

అమరావతి: షర్మిల కొత్త పార్టీ పెడుతోందంటూ వస్తున్న వార్తలపై సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేత,మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా సెటైర్ విసిరారు. ‘‘ఒక వైపు నుంచి ఒక చెల్లి, బాబాయ్ హత్య కేసు తేల్చమంటుంది. ఇంకో వైపు నుంచి ఇంకో చెల్లి, సైకో వేషాలు భరించలేక, కొత్త పార్టీ పెడతా అంటుంది. రెండు వైపుల నుంచి జగ్గడు నలిగిపోతున్నాడు. ఇందులో నీ స్కెచ్ ఏమి లేదు కదా విజయసాయిరెడ్డి?’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-01-25T18:05:28+05:30 IST