TDP chief: ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-13T15:53:36+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు.

TDP chief: ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) శనివారం ఉదయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు.  భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉదయం 10:30 గంటలకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ వేడుకలను టీడీపీ అధినేత  ప్రారంభించనున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయులు హాజరుకానున్నారు. 

Updated Date - 2022-08-13T15:53:36+05:30 IST